బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

by సూర్య | Wed, Apr 07, 2021, 05:02 PM

బ్యాంకు కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. డిపాజిట్ పరిమితిని పెంచుతూ బుధవారం ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ పేమెంట్స్ డిపాజిట్ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందంటూ పేర్కొంది. దీంతో పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు లాభం చేకూరుతుందని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనివల్ల చిన్న తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం Fri, May 03, 2024, 09:59 PM
ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ Fri, May 03, 2024, 09:56 PM
‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Fri, May 03, 2024, 09:50 PM
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM