జవాన్ కుటుంబానికి నేడు చెక్కు అందజేత

by సూర్య | Wed, Apr 07, 2021, 01:20 PM

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల చేసింది. ఈ చెక్కును బుధవారం గుడిపూడి గ్రామంలో మృతుని తండ్రి శాఖమూరి రవీంద్ర బాబుకు గుంటూరు ఆర్డిఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తహసిల్దార్ ఎస్వి రమణ కుమారి అందించనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM