by సూర్య | Wed, Apr 07, 2021, 01:24 PM
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
Latest News