ఆ రాష్ట్ర సీఎం కు కరోనా..

by సూర్య | Wed, Apr 07, 2021, 01:24 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా త్రిపుర సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM