by సూర్య | Wed, Apr 07, 2021, 12:58 PM
ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పీఎస్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ముంబైలోని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణీ ప్రజలకు సూచించారు. పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, నియమాలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా, కరోనా నిబంధనలు, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ముందుగా కుదుర్చుకున్న పెళ్లిలు ఎలా నిర్వహించేదని వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Latest News