by సూర్య | Tue, Apr 06, 2021, 04:48 PM
భారత్ లో అరుదైన మామిడి రకాన్ని రాజస్థాన్ కు చెందిన రైతు శ్రీకిషన్ సుమన్ కనిపెట్టాడు. సదాబహార్ పేరుతో రూపొందించిన ఈ రకం మామిడి చెట్టు ఏడాది పొడువుగా కాపునిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ మొక్కను పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. అంటు కట్టు విధానం ద్వారా ఈ వంగడాన్ని తయారు చేయడానికి శ్రీకిషన్ కు 15 ఏళ్లు పట్టింది.
Latest News