ఈ ఎన్నిక‌ల్లో మా కూట‌మిదే విజ‌యం: పీ చిదంబ‌రం

by సూర్య | Tue, Apr 06, 2021, 11:01 AM

త‌మిళ‌నాడులో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబ‌రం త‌న ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. శివ‌మొగ్గ జిల్లా కంద‌నూర్‌లోని చిత్త‌ల్ అచ్చి మెమోరియ‌ల్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయ‌న ఓటేశారు. ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ కూట‌మిదేన‌ని ధీమా వ్య‌క్తంచేశారు. ప‌దేండ్ల ఆన్నాడీఎంకే పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, ప్ర‌స్తుతం మార్పును కోరుకుంటున్నార‌ని చెప్పారు. అందువ‌ల్ల ఈసారి డీఎంకే-కాంగ్రెస్ కూట‌మికి భారీ విజ‌యం సాధించ‌బోతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM