భారత్ లో ఈరోజు లక్ష దాటిన కరోనా కేసులు

by సూర్య | Mon, Apr 05, 2021, 10:43 AM

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 1,03,558 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 478 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,65,101 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 7,41,830 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,16,82,136 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Latest News

 
షాపులో యువకుడు ఆత్మహత్య Fri, May 10, 2024, 04:03 PM
ఇరుక్కుపోయిన లారీ అవస్థలు పడుతున్న గ్రామస్తులు Fri, May 10, 2024, 04:01 PM
తెలుగుదేశం పార్టీలో చేరిన 20 మంది వైసీపీ నాయకులు Fri, May 10, 2024, 03:59 PM
పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 299 Fri, May 10, 2024, 03:57 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలని బైక్ ర్యాలీ Fri, May 10, 2024, 03:55 PM