by సూర్య | Sat, Apr 03, 2021, 12:08 PM
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ స్థాయికి వెళ్తోంది. ఇదిలా ఉండగా ఐఐటీ కాన్ఫూర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలిన ఓ అంశం అందరిని టెన్షన్ పెట్టిస్తోంది. ఏప్రిల్ 15-20 మధ్య కాలంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఈ అధ్యయనంలో తేలింది. హరియాణాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మేనన్ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్, మే నాటికి వైరస్ ఉద్ధృతి అధిక స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.
Latest News