ఆ సిటీల్లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

by సూర్య | Wed, Mar 31, 2021, 02:33 PM

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ సిటీల్లో నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 15 వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తారు. ఈనెల 31వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి ఉండగా, దానిని పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

Latest News

 
బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:43 PM
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM
వైఎస్ జగన్ పేరెత్తకుండానే.. బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:32 PM
స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన క్వార్టర్ బాటిల్.. చివరకు ఎంతకు దిగజారారంటే Sun, Apr 28, 2024, 07:29 PM
పింఛన్ కోసం సచివాలయానికి పరుగులు అక్కర్లేదు.. మే నెల పింఛన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన Sun, Apr 28, 2024, 07:26 PM