ఆ ఎనిమిది రాష్ట్రాలలో టెన్షన్..టెన్షన్

by సూర్య | Wed, Mar 31, 2021, 01:46 PM

కేవలం ఎనిమిది రాష్ట్రాలతోనే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కోవిడ్ కొత్త కేసులు వస్తున్నాయని తెలిపింది. ఏకంగా 84 శాతం కొత్త కేసులు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని, మిగతా రాష్ట్రాల నుంచి తక్కువ సంఖ్యలోనే కొత్త కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజలు కూడా ఈ ఎనిమిది రాష్ట్రాలలో కరోనా వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Latest News

 
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Sun, Apr 28, 2024, 10:19 AM
వైసీపీ మేనిఫేస్టో తుస్సుమంది: గంటా Sun, Apr 28, 2024, 10:14 AM
ఇలా చేస్తే మహిళల ఖాతాలో రూ.లక్ష Sun, Apr 28, 2024, 09:56 AM
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD Sun, Apr 28, 2024, 09:54 AM