వైఎస్సార్ బీమా లబ్ధిదారులకు ఆర్థికసాయం విడుదల

by సూర్య | Wed, Mar 31, 2021, 01:50 PM

వైఎస్సార్ బీమా లబ్ధిదారులకు ఏపీ సీఎం జగన్ బుధవారం ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఇంటిపెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తం రూ.254 కోట్లు బదిలీ చేశారు. సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు(18-50 వయస్సు), రూ.3లక్షల బీమా (51-70 వయస్సు), అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమా అందించనున్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM