ప్రకంపనలు సృష్టిస్తున్న సీబీఐ స్పెషల్ రైడ్

by సూర్య | Sat, Mar 27, 2021, 01:17 PM

దేశ వ్యాప్తంగా సీబీఐ చేపట్టిన స్పెషల్ రైడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 11 రాష్ట్రాల్లోని 100 ప్రదేశాల్లో ఏక కాలంలో రైడ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుండి 3 వేల 700 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై ఈ దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. కాగా ఏపీలోని గుంటూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలోనూ సీబీఐ బృందాలు దాడుల నిర్వహించf కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM