11 మంది సజీవ దహనం

by సూర్య | Sat, Mar 27, 2021, 01:10 PM

బంగ్లాదేశ్‌లోని ఢాకా-రాజ్‌షాహి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిదిం. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మైక్రో బ‌స్సు, బ‌స్సు ఢీకుంది. దీంతో మినీబ‌స్సులో భారీ శ‌బ్ధంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఇద్ద‌రు డ్రైవ‌ర్లు నిర్ల‌క్ష్యంగా నడపడంతోనే ఈ ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ప్ర‌మాదంలో ద‌హ‌న‌మైన 11 మందిలో అయిదుగురు మ‌హిళ‌లు, న‌లుగురు చిన్నారులు ఉన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM