by సూర్య | Sat, Mar 27, 2021, 01:10 PM
బంగ్లాదేశ్లోని ఢాకా-రాజ్షాహి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిదిం. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మైక్రో బస్సు, బస్సు ఢీకుంది. దీంతో మినీబస్సులో భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఇద్దరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో దహనమైన 11 మందిలో అయిదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు.
Latest News