by సూర్య | Thu, Mar 25, 2021, 05:46 PM
కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ లో ఉండనున్నారు.
Latest News