ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కలకలం

by సూర్య | Thu, Mar 25, 2021, 05:42 PM

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 758 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 895879 కి చేరింది. మరో నలుగురు కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7201 కి చేరింది. తాజాగా కరోనా నుంచి మరో 231 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని, జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM