54 మంది భారతీయ మత్స్యకారులు అరెస్ట్

by సూర్య | Thu, Mar 25, 2021, 05:40 PM

శ్రీలంక నావికా దళం 54 మంది భారతీయ మత్స్యకారులను బుధవారం అరెస్టు చేసింది. వీరి నుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. తమ దేశ జలాల్లో చేపలను అక్రమంగా వేటాడు తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఈ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు వివరించింది.

Latest News

 
కుప్పంలో పరిస్థితేంటి..? చంద్రబాబు కంచుకోటలో వైసీపీ జెండా ఎగురుతుందా..? Thu, May 02, 2024, 07:22 PM
మరో పది రోజుల్లో ఎన్నికల పోలింగ్.. ఈసీకీ టీడీపీ లేఖ Thu, May 02, 2024, 07:19 PM
8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు Thu, May 02, 2024, 07:15 PM
సీఎం సొంత జిల్లాలో.. వైసీపీ ఎమ్మెల్యేపై బావమరిది పోటీ Thu, May 02, 2024, 07:12 PM
వైసీపీ నవరత్నాలకు పోటీగా కే.ఏ. పాల్ దశరత్నాలు Thu, May 02, 2024, 07:08 PM