by సూర్య | Thu, Mar 25, 2021, 05:40 PM
శ్రీలంక నావికా దళం 54 మంది భారతీయ మత్స్యకారులను బుధవారం అరెస్టు చేసింది. వీరి నుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. తమ దేశ జలాల్లో చేపలను అక్రమంగా వేటాడు తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఈ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు వివరించింది.
Latest News