వెలిగిన ఒలింపిక్ జ్యోతి

by సూర్య | Thu, Mar 25, 2021, 05:22 PM

ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు జ్యోతిని తరలించడం సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అయితే ప్రతిసారి ఒలింపిక్ జ్యోతి రిలే నామమాత్రంగా సైడ్ షో కోసం నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. ప్రతి ఒక్కరి దృష్టి టార్చ్ రిలేపైనే ఉంది. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, పరిమిత ప్రేక్షకుల మధ్య గురువారం నాడు ఈశాన్య జపాన్ లో అధికారికంగా ఒలింపిక్ టార్చ్ రిలేను ప్రారంభించారు. ఫుకుషిమాలోని జెవిలేజ్ స్టోర్స్ కాంప్లెక్స్ లో ఈ రిలే ఆరంభమైంది. కరోనా కారణంగా చీర్ గాల్స్ లాంటి ఇతర ఏర్పాట్లు ఈ సారి నిషేధించారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండానే ఈ సారి ఒలింపిక్ రిలే ప్రారంభమైంది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM