ఈ పని చేస్తే ప్రభుత్వ ఉద్యోగం మీకే!

by సూర్య | Thu, Mar 25, 2021, 11:44 AM

పశ్చిమ బెంగార్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా నెలకొంది. ఇరు పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆమె ప్రకటించారు. రాజకీయాల్లో డబ్బు సాధారణమైపోయిన ఈ రోజుల్లో మమత వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM