పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేం: ఎస్ఈసీ

by సూర్య | Wed, Mar 24, 2021, 12:57 PM

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కేసులు, హైకోర్టు తీర్పు, కోడ్ వంటి అంశాలతో ఎన్నికలకు పోలేం అని, పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేమన్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ ఉన్నందున సమయం చాలదని, తదుపరి ఎస్ఈసీ నేతృత్వంలోనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM