by సూర్య | Tue, Mar 23, 2021, 04:11 PM
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, 60 ఏళ్లు పై బడిన అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు.
Latest News