రెండు ఆలయాల్లో నగదు అపహరణ

by సూర్య | Tue, Mar 23, 2021, 04:02 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా గోనెగండ్లలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. చింతలముని నల్లారెడ్డి, కాశీ నీలకంటేశ్వరస్వామి ఆలయాల్లో దుండగులు హుండీ పగలగొట్టి భక్తుల కానుకలు, నగదును అపహరించారు. రెండు ఆలయాల హూండీల్లో రూ. నాలుగు లక్షల వరకు నగదు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM