శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by సూర్య | Wed, Jan 20, 2021, 05:43 PM

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సహాయకురాలు వీకే శశికళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. శశికళ జ్వరంతో బాధపడుతున్నట్లు, రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డట్లుగా సమాచారం. ఈ నెల 27న జైలు నుంచి శశికళ విడుదల కానున్నారు.

Latest News

 
బీజేపీ నుండి ఏమీ హామీ పొందారో చంద్రబాబు చెప్పాలి Sat, Apr 27, 2024, 02:10 PM
పేదవాడు అభివృధ్దిచెందినా కూడా టిడిపి చూడలేకపోతోంది Sat, Apr 27, 2024, 02:09 PM
నామీద విమర్శలు ఏంటి? Sat, Apr 27, 2024, 02:09 PM
చంద్రబాబు, పవన్ లపై ఈసీకి పిర్యాదు Sat, Apr 27, 2024, 02:08 PM
దళిత యువకుడిపై దాడి అమానుషం Sat, Apr 27, 2024, 02:07 PM