by సూర్య | Wed, Jan 20, 2021, 05:43 PM
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సహాయకురాలు వీకే శశికళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. శశికళ జ్వరంతో బాధపడుతున్నట్లు, రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డట్లుగా సమాచారం. ఈ నెల 27న జైలు నుంచి శశికళ విడుదల కానున్నారు.
Latest News