ఏనుగుపై యాసిడ్ దాడి.. తీవ్రగాయాలతో మృతి

by సూర్య | Wed, Jan 20, 2021, 04:02 PM

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఏనుగుపై యాసిడ్ దాడి జరిగింది. నీలగిరి జిల్లాలో గాయాలతో పడి ఉన్న ఏనుగుని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. యాసిడ్ గాయాలతో బాధపడుతున్న ఏనుగును స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఏనుగుకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఏనుగుపై యాసిడ్ దాడి జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. గజరాజుపై దాడి చేసినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM