by సూర్య | Tue, Jan 19, 2021, 03:04 PM
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐసీసీ-ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్ లో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. 430 పాయింట్లతో, 71.7 విజయాల శాతంతో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
Latest News