by సూర్య | Tue, Jan 19, 2021, 01:29 PM
టీమిండియా వికెట్ కీపర్ యంగ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ బ్రిస్బేన్ టెస్ట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో అతడు లెజెండరీ వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఇండియన్ వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. కెరీర్ లో 16వ టెస్ట్ ఆడుతున్న పంత్ తన 27వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు.
Latest News