by సూర్య | Fri, Jan 15, 2021, 05:12 PM
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంఘాలతో కేంద్రం తొమ్మదో దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది.
Latest News