తిరుపతికి జనసేనాని..

by సూర్య | Fri, Jan 15, 2021, 04:44 PM

తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.

Latest News

 
అది నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంట Fri, Apr 26, 2024, 06:08 PM
మళ్ళీ ప్రజల్లోకి సీఎం జగన్ Fri, Apr 26, 2024, 06:07 PM
వాలంటీర్ల సేవలు ఆపించింది నువ్వు కాదా? Fri, Apr 26, 2024, 06:07 PM
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM