by సూర్య | Fri, Jan 15, 2021, 03:47 PM
ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,815 కి చేరింది. ఇప్పటివరకు 8,73,477 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,139 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Latest News