by సూర్య | Fri, Jan 15, 2021, 02:48 PM
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల తుది జాబితాను శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది థర్డ్జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Latest News