by సూర్య | Fri, Jan 15, 2021, 04:08 PM
అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూ.5,00,100 విరాళాన్ని అందించారు. రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ లు శుక్రవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు ట్రస్ట్ తెలిపింది.
Latest News