నరసరావుపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

by సూర్య | Fri, Jan 15, 2021, 12:18 PM

గోపూజ మహోత్సవంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చేరుకున్నారు. ఇస్కాన్ సహకారంతో 108 గోవులకు నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో కామధేను పూజను నిర్వహించనున్నారు. టిటిడి ఆధ్వర్యంలో గంటపాటు కామధేను పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాస్​లు ఉన్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM