రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు

by సూర్య | Wed, Jan 13, 2021, 11:50 AM

రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాలకు టీకాలను తరలించారు. 19 వాహనాల్లో విశాఖ, గుంటూరు, కడప, కర్నూలుకు వ్యాక్సిన్ తరలించారు. వ్యాక్సిన్ తరలింపు ఏర్పాట్లను జేడీ శ్రీవారి, రాష్ట్ర వ్యాధి నిరోధక టీకా కేంద్ర అధికారి దేవానందం పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది.

Latest News

 
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM
ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో Mon, May 06, 2024, 07:57 PM