ఢిల్లీలో మ‌రింత పెరిగిన కాలుష్యం

by సూర్య | Wed, Jan 13, 2021, 09:24 AM

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం అంత‌కంత‌కే పెరిగిపోతున్న‌ది. ప‌రిశ్ర‌మ‌లు, వాహ‌నాల నుంచి వెలువ‌డే పొగ కార‌ణంగా న‌గ‌రంలో గాలి నాణ్య‌త రోజురోజుకు క్షీణిస్తున్న‌ది. ఈ కాలుష్యానికి తోడు రోజు ఉద‌యాన్నే భారీగా మంచు కురుస్తుండ‌టంతో ఢిల్లీ వాసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. దుమ్ము, ధూళితో మంచు క‌లిసిపోయి ఢిల్లీ అంత‌‌టా ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుంటున్న‌ది. దీంతో ఉద‌యం 10, 11 గంట‌ల వ‌ర‌కు రోడ్ల‌పై ఏమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. క‌నీసం 50 మీట‌ర్ల దూరం కూడా క‌నిపించ‌క వాహ‌నదారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.   

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM