బస్సు- ఆటో ఢీ.....ముగ్గురు మహిళలు మృతి

by సూర్య | Wed, Jan 13, 2021, 09:37 AM

కడప జిల్లా  ముద్దనూరు సమీపంలో జరిగిన ఘోర   రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ఆటోను  ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  మృతులు ముగ్గురూ కూడా  పెద్దదుద్యాల వాసులే. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు

Latest News

 
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM
వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తా Tue, Apr 23, 2024, 08:07 PM
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? Tue, Apr 23, 2024, 08:07 PM