by సూర్య | Wed, Jan 13, 2021, 09:37 AM
కడప జిల్లా ముద్దనూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ముగ్గురూ కూడా పెద్దదుద్యాల వాసులే. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు
Latest News