సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు విమర్శలు

by సూర్య | Sat, Jan 09, 2021, 02:03 PM

రాష్ట్రంలోని ఆలయాలపై మొదటి దాడి జరిగినప్పుడే ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఉంటే విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగి ఉండేవి కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 142 ఆలయాలపై దాడులు జరిగే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డిసెంబర్ నెలలో గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమంలో జిల్లా పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM