విశాఖలో రూ.98కోట్ల భూమి స్వాధీనం

by సూర్య | Sat, Jan 09, 2021, 11:27 AM

విశాఖ: విశాఖలో ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విశాఖ కొమ్మాది గ్రామంలో రూ.98 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని గ్రామీణ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొమ్మాది గ్రామంలోని సర్వే నెంబరు66/2లో 11.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు గ్రామీణ తహసీల్దార్‌ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.98 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.


 


 

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM