భారత్ 244 ఆల్ ఔట్

by సూర్య | Sat, Jan 09, 2021, 11:10 AM

ఆస్ట్రేలియా తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కంటే 94 పరుగులు వెనుక బడింది. 99/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ 244పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మన్ లో ఛటేశ్వర  పుజారా 50 పరుగులు చేశాడు. చివర్లో రిషభ్ పంత్, జడేజాలు కొంచం ధాటిగా ఆడటంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లతో రాణించాడు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM