శ్రీవారి హుండీ ఆదాయం రూ .2.23 కోట్లు

by సూర్య | Fri, Jan 08, 2021, 12:12 PM

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 2.23 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది . బుధవారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని గురువారం లెక్కించగా ఈమేరకు ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు . గురువారం 36193 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని 14619 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు .

Latest News

 
ఓటు వేసేందుకు వస్తూండగా మృతి Sun, May 12, 2024, 10:12 PM
నగదు స్వాధీనం.. ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ Sun, May 12, 2024, 10:10 PM
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం Sun, May 12, 2024, 10:09 PM
దివ్యాంగులకు అందుబాటులో 1,741 వీల్ చైర్లు Sun, May 12, 2024, 10:07 PM
పంపిణీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ Sun, May 12, 2024, 10:06 PM