నేటి నుంచి బ్రిటన్ కు విమానాలు షురూ!

by సూర్య | Fri, Jan 08, 2021, 11:24 AM

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కారణంగా ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం…ఈ రోజు నుంచి మళ్లీ రాకపోకలకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనానెగటివ్ ఉన్నట్లుగా సర్టిఫికెట్ తప్పని సరి అని పేర్కొంది. కాగా ఈ రోజు నుంచి హైదరాబాద్ నుంచి బ్రిటన్ కువిమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సంగతి శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.


 


 

Latest News

 
తాడిమర్రిలో బంగారం, రూ. 50 వేలు నగదు చోరీ Sat, Apr 27, 2024, 06:18 PM
అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం Sat, Apr 27, 2024, 05:09 PM
నాపై అసత్యప్రచారాలు చేస్తున్నారు Sat, Apr 27, 2024, 05:08 PM
బుగ్గన నామినేషన ఆమోదించిన అధికారులు Sat, Apr 27, 2024, 05:08 PM
మళ్ళీ అదేవిధంగా పెన్షన్ పంపిణీ Sat, Apr 27, 2024, 05:07 PM