by సూర్య | Fri, Jan 08, 2021, 11:24 AM
బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కారణంగా ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం…ఈ రోజు నుంచి మళ్లీ రాకపోకలకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనానెగటివ్ ఉన్నట్లుగా సర్టిఫికెట్ తప్పని సరి అని పేర్కొంది. కాగా ఈ రోజు నుంచి హైదరాబాద్ నుంచి బ్రిటన్ కువిమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సంగతి శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
Latest News