ఒకే కాన్పులో ముగ్గురు జననం..

by సూర్య | Thu, Jan 07, 2021, 01:58 PM

కవలు పిల్లలు పుట్టడం ఒకవిధంగా అరుదు.. అలాంటికి ముగ్గురు పిల్లలు పుట్టంతో ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా, గూడురు పట్టణంలో మైథిలీ ప్రైవేట్ హాస్పిటల్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చింది. చిల్లకూరు మండలం, నెలబల్లి రెట్టపల్లి గ్రామానికి చెందిన పూజ అనే గర్భిణీ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు. తొలుత డాక్టర్లు కవలలుగా భావించారు. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా ముగ్గురు పిల్లలు జన్మించారు. తొలుత ఇద్దరు మగపిల్లలు, ఆ తర్వాత ఆడపిల్ల జన్మించింది.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM