ఆసుప‌త్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్

by సూర్య | Thu, Jan 07, 2021, 12:45 PM

గుండెపోటుతో కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆసుప‌త్రి వెలుప‌ల మాట్లాడుతూ... త‌న ప‌రిస్థితి పూర్తిగా బాగుంద‌ని, వైద్యులకు, ఆసుప‌త్రి సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని తెలిపారు. కాగా, ఆయ‌న నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండ‌గా, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌నను వైద్యులు డిశ్చార్చి చే‌య‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య ప‌రిస్థితిని ఆయ‌న ఇంట్లోనే వైద్యులు ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM