వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత నక్కా ఆనందబాబు

by సూర్య | Mon, Oct 19, 2020, 04:07 PM

వరద వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపన పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ద..వరదలకు నష్టపోయిన రైతులపై లేదన్నారు. వరదలు ప్రభుత్వం సృష్టించినవేనని చెప్పారు. లోకేష్ పర్యటన తర్వాతే మంత్రులు వరద ముంపు ప్రాంతాలకు వచ్చారని చెప్పారు. తాము రైతులను పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని పేర్కొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు రూ.500 భిక్ష వేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM