by సూర్య | Mon, Oct 19, 2020, 03:05 PM
నూతన జాతీయ విద్యా విధానంవల్ల దేశ విద్యా వ్యవస్థలో మౌలిక మార్పు జరుగుతుందని ప్రధాని వెూదీ అన్నారు. మైసూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన ఈ రోజు వర్చువల్ సందేశం వినిపించారు. భారత యువతను మరింత సమర్థవంతంగా మార్చేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఉద్యోగ అవసరాలకు తగినట్లు యువతను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యావ్యవస్థలో మరింత పారదర్శకత కోసమే నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు
Latest News