ఇలా చేస్తే మధుమేహం మటాష్

by సూర్య | Sun, Mar 29, 2020, 03:04 PM

ఉసిరికాయ గుజ్జు, పసుపు ముద్దను తీసుకుంటే డయాబెటిస్‌ను తరిమికొట్టవచ్చు. అలాగే మామిడి ఆకుల రసానికి… ఆల్ఫా గ్లోకోసిడేస్ అనే ఎంజైమ్‌ని నిరోధించే శక్తి ఉంది. దానివల్ల మామిడి ఆకుల రసం తాగితే… బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. షుగర్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించాలంటే దాల్చిన చెక్క పొడిని రోజో అర స్పూన్ తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైన అవిసె గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయ పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులు బెర్రీస్, దానిమ్మలు, ఉసిరి వంటివి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవచ్చు. రోజుకో ఆపిల్ పండు తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM