తనను క్షమించాలన్న ప్రధాని మోడీ

by సూర్య | Sun, Mar 29, 2020, 02:22 PM

తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో పాటు అంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని.. అందుకు తనను క్షమించాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల పాటు లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. కరోనా కట్టడికే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలు అర్థం చేసుకోవాలని వేడుకున్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM