ఇటలీలో ఒక్క రోజులో 969 ప్రాణాల హాంఫట్

by సూర్య | Sat, Mar 28, 2020, 02:00 PM

కరోనా మహమ్మారి ఇటలీలో నానాటికి మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా శుక్రవారం ఇటలీలో కరోనా వైరస్‌ ఉగ్రరూపమే దాల్చింది. నిన్న ఒక్కరోజే 969 మంది ప్రాణాలను బలిగొంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 9,134 మంది మృత్యువాతపడగా, బాధితుల సంఖ్య 86,500కు పెరిగింది. మరోవైపు కరోనా నేపథ్యంలో వైరస్ కట్టడికి సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఐరోపా సమాఖ్య ఎలాంటి చొరవ చూపకపోవడంపై అనేక దేశాలు మండిపడుతున్నాయి.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM