కరోనాతో కేరళలో తొలి మరణం

by సూర్య | Sat, Mar 28, 2020, 01:32 PM

కేరళలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయి. కాగా, కేరళలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. 69 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో కొచ్చి మెడికల్‌ కాలేజీలో చేరి చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించాడని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా.ఎన్‌కే కుట్టప్పన్ ప్రకటించారు.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM