by సూర్య | Sat, Mar 28, 2020, 01:32 PM
కేరళలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయి. కాగా, కేరళలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. 69 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో కొచ్చి మెడికల్ కాలేజీలో చేరి చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించాడని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా.ఎన్కే కుట్టప్పన్ ప్రకటించారు.
Latest News