55యేళ్లు పైబడిన కానిస్టేబుళ్లకు విశ్రాంతి!

by సూర్య | Sat, Mar 28, 2020, 01:24 PM

చెన్నైలో 144 సెక్షన్‌ నిషేధాజ్ఞల అమలు నేపథ్యంలో డిప్యూటీ పోలీసు కమిషనర్‌ ఆర్‌.సుధాకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 55 యేళ్లకు పైబడిన వారికీ కరోనా సులువుగా సోకే ప్రమాదమున్నందున ఆ వయస్సు కలిగిన కానిస్టేబుళ్ళు డ్యూటీ చేయనక్కరలేదని, ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసారు. అలాగే ఏదయినా అస్వస్థతో బాధపడే వెళ్లి కూడా ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన కోరారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM