55యేళ్లు పైబడిన కానిస్టేబుళ్లకు విశ్రాంతి!

by సూర్య | Sat, Mar 28, 2020, 01:24 PM

చెన్నైలో 144 సెక్షన్‌ నిషేధాజ్ఞల అమలు నేపథ్యంలో డిప్యూటీ పోలీసు కమిషనర్‌ ఆర్‌.సుధాకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 55 యేళ్లకు పైబడిన వారికీ కరోనా సులువుగా సోకే ప్రమాదమున్నందున ఆ వయస్సు కలిగిన కానిస్టేబుళ్ళు డ్యూటీ చేయనక్కరలేదని, ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసారు. అలాగే ఏదయినా అస్వస్థతో బాధపడే వెళ్లి కూడా ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన కోరారు.

Latest News

 
జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు Mon, May 13, 2024, 04:22 PM
తొగరాం లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు వినియోగం Mon, May 13, 2024, 04:15 PM
బూర్జ మండలంలో ప్రశాంతంగా పోలింగ్ Mon, May 13, 2024, 04:10 PM
ఆముదాలవలసలో టీడీపి కార్యకర్తపై వైసీపీ నేత దాడి Mon, May 13, 2024, 04:09 PM
పోలింగ్ కేంద్రాలను డీఐజీ పరిశీలన Mon, May 13, 2024, 03:57 PM