ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలలో జర్మనీవాసుల తరలింపు

by సూర్య | Sat, Mar 28, 2020, 01:19 PM

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతోపాటు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో చిక్కుకున్న జర్మనీ ప్రవాసులను ఫ్రాంక్‌ఫర్ట్‌కు తరలించేందుకు ఎయిర్ ఇండియా వచ్చే వారం 9 ప్రత్యేక విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో చిక్కుకున్న వందలాది మంది జర్మనీ వాసులను మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వతేదీల మధ్య నడిపే ప్రత్యేక విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరానికి తరలించనున్నారు

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM